Tuesday, November 23, 2010

పోలవరం కోసం చిరు మరో ప్రయత్నం

పోలవరం ప్రాజెక్ట్ కోసం రెండో సారి చిరు ప్రధానిని కలిసి జాతీయ హోదా కోసం విన్నవించారు. అలాగే రాష్ట్రం లోని పలు సమస్యలను ప్రధాని దృష్టి కి తీసుకువెళ్ళారు. మరి మన 33 మంది MP లకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని ఎప్పుడు కనువిప్పు కలుగుతుందో.

ప్రధాని ని కలిసి వివరించిన సమస్యలను సరిగ్గా ప్రస్తావించకుండా, విలేఖరుల సమావేశం లో అన్న ఒక మాట ని head line గా పెట్టి జనాలను పక్కదోవ పట్టించే ఈనాడు రాసిన కధానాన్ని కూడా కింద చూడొచ్చు.



No comments: